Friday, July 15, 2022

బాబాసాహెబ్ అంబేద్కర్ - సామాజిక ఉద్యమాలు

బాబాసాహెబ్ అంబేద్కర్ -
 సామాజిక ఉద్యమాలు


ఈ రోజు క్లాసు లో మనం నేర్చుకున్న విషయాల పట్ల మరికొంత సమాచారాన్ని ఇక్కడ జతపరుస్తున్నాను.
ఎవరికీ పరిచయం అవసరం లేని వ్యక్తి బాబాసాహెబ్ Dr. Bhimrao Ramji Ambedkar . అయన చదువు కాని ఆయన నవ భారత నిర్మాణంలో చేసిన contribution గాని మనం మర్చిపోలేనిది. 
Simply we can say that “We are Because he Was…”

అయితే ప్రపంచ దేశాలన్నీ బాబాసాహెబ్ యొక్క ఆలోచనా విదానాన్ని ఒక discipline ఒక ఫిలాసఫీ గా గుర్తించినాయి. కాని దురదృష్ట వశాత్తు భారత దేశంలో ఇంకా Ambedkar school of thought అనేది మొదలవలేదు . 

అంబేడ్కర్ మన కొంతమంది దళితుల జీవితాల్లో , మరి కొంతమంది OBC ల జీవితాల్లో మాత్రమే వున్నాడు. చాలా మంది ఇండ్లల్లో బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటం వుంటుంది కాని బాబాసాహెబ్ ఆలోచనా విదానం మన దైనందిన జీవితాల్లో వుండదు. దీన్ని మనం గుర్తించాలి. 

దాదాపు అన్ని forward democratic countries బాబాసాహెబ్ Ideology ని ఒక philosophy గ గుర్తించాయి. కాని భారత దేశంలో మనం ఆయనని ఒక Philosopher గ చూడడం లేదు. ఇంకా ఆయనను ఒక దళితుల నాయకునిగానే చూస్తున్నాము, దళితుల ఓట్లు దండుకోవడానికి మాత్రమె బ్రాహ్మణీయ పార్టీలు ఆయన్ని ఒక పావుగ వాడుకొంటున్నారు (విగ్రహాన్ని కూడా). 
ఈ రోజు అన్ని పార్టీలు కూడా అంబేడ్కర్ జపమే చేస్తున్నాయి. దీనివల్ల అంబేడ్కర్ ఆలోచనా విదానం పై ఒక గందరగోలమైన పరిస్తితులు నెలకొన్నాయి . దీనికంతటికీ కారణం మన దైనందిన జీవితాల్లో బాబాసాహెబ్ లేకపోడం, మనం అప్రమత్తతతో లేకపోవడం. “Remember that it is not enough that a people are numerically in the majority. They must be always watchful, strong and self-respecting to attain and maintain success…” అన్న బాబాసాహెబ్ మాటలను అర్థం చేసుకోపోవడమే...


నేడు మనం ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని సందిగ్దం లో వున్నాం. మరి మనకు ఆ సందిగ్దత తొలగిపోవాలంటే మన అందరం తప్పనిసరిగా బాబాసాహెబ్ రాసిన volumes (Babasaheb Writings & Speeches) చదవాలి. 

https://www.mea.gov.in/books-writings-of-ambedkar.htm 

మొత్తం 21 volumes వున్నాయి. అవన్నీ చదివి అర్థం చేసుకుంటే బాబాసాహెబ్ మన దైనందిన జీవితాల్లో ఉంటాడు, లేకుంటే బాబాసాహెబ్ యొక్క ఆలోచనా విదానాన్ని ముందుకు తీసుకుపోలెం ...

బాసాహెబ్ అంబేడ్కర్ గారి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను Chronological order లో present చేయడం జరిగింది. 

1917 సౌత్ బరో కమిటీ ముందు వాంగ్మూలం.
1920 మరాఠీ పక్ష పత్రిక "మూక్ నాయక్" ప్రారంభం.
1924 "బహిష్కృత్ హితకారిని సభ" పేరుతో తన మొట్టమొదటి సామాజిక సంస్తను నెలకొల్పటం.
1925 హిల్టన్ యంగ్ కమీషన్ ముందు వాంగ్మూలం ఇవ్వటం. ఆ వాంగ్మూలమే 1935 లో రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు కారణం అయింది. 
1927 బొంబాయి ప్రాదేశిక శాసనమండలి సభ్యునిగా నియామకం.
1927 మహద్ సత్యాగ్రహం.
1927 మనుస్మృతి దహణం.
1927 "భహిష్కృత్ భారత్" పేరిట మారాఠీ పక్ష పత్రిక ప్రారంభం.
1930  మారాఠీ పక్ష పత్రిక "జనత" ప్రారంభం.
1930 నాగపూర్ లో అఖిల "భారత్ అనగారిన వర్గాల సదస్సూ" నిర్వహణ. 
1930 నవంబర్ నుండి 1931 జనవరి వరకు మొదటి రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొనటం.
1931 ఆగస్ట్ లో మహాత్మా గాంధీ తో మొట్టమొదటి సమావేషం.
1931 సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు రెండవ రౌండ్ టేబుల్ సమావేషం.
1932 సెప్టెంబర్ లో కమ్యునల అవార్డుకు వ్యతిరేకంగా గాంధీ నిరాహార దీక్ష, పూనా ఒడంబడిక.
1932 నవంబర్ నుండి డిసెంబర్ వరకు మూడవ రౌండ్ టేబుల్ సమావేషం.
1935 లో హిందూమతాన్ని ఒదిలిపెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించటం. ఈ నిర్ణయం దేశంలో ప్రకంపనలు సృష్టించింది. 
1935 స్వతంత్ర లేభర్ పార్టీ ఏర్పాటు. 
1937 లో ముంబాయ్ ప్రాదేశిక శాసనసభకు జరిగిన ఎన్నికలలో స్వతంత్ర లేభర్ పార్టీ కి చెప్పుకోదగిన విజయం.
1938 లో వర్తక విదానాల బిల్లును వ్యతిరేకించటం. కార్మిక నాయకునిగా గుర్తింపు.
1942 లో షెడ్యూల్డ్ కులాల సమాక్య పేరిట కొత్త పార్టీ.
1945 జులై లో ప్రజా విధ్యా సంఘం పేరుతో విద్యా సంస్తను నెలకొల్పటం.
1946 లో బెంగాల్ నుండి శాసన సభకు ఎన్నిక కావటం.
1947 లో బాంబే నుండి శాసన సభకు తిరిగి ఎన్నిక కావటం.
1947 ఆగస్ట్ లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయ శాఖా మంత్రిగా నియామకం.
1947 భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అద్యక్షునిగా నియామకం.
1950 భారత రాజ్యాంగం ఆమోదం పొందటం.
1952 లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసి 
1956 ఫిబ్రవరి లో "ప్రభుద్ద్ భారత్" పేరుతో పత్రికను ప్రారంభించటం. 
1956 అక్టోబర్ లో 5 లక్షల మంది అనుచరులతో బౌద్ద మతంలో చేరటం.
1956 డిసెంబర్ 6న మహాపరి నిర్వాణం.
ఓడిపోవటం.
1952 లో రాజ్య సభకు ఎన్నిక కావటం.
[7/15, 12:42 AM] Arun BHEL buddhist: బాసాహెబ్ అంబేడ్కర్ గారి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను Chronological order లో present చేయడం జరిగింది. 

1917 సౌత్ బరో కమిటీ ముందు వాంగ్మూలం.
1920 మరాఠీ పక్ష పత్రిక "మూక్ నాయక్" ప్రారంభం.
1924 "బహిష్కృత్ హితకారిని సభ" పేరుతో తన మొట్టమొదటి సామాజిక సంస్తను నెలకొల్పటం.
1925 హిల్టన్ యంగ్ కమీషన్ ముందు వాంగ్మూలం ఇవ్వటం. ఆ వాంగ్మూలమే 1935 లో రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు కారణం అయింది. 
1927 బొంబాయి ప్రాదేశిక శాసనమండలి సభ్యునిగా నియామకం.
1927 మహద్ సత్యాగ్రహం.
1927 మనుస్మృతి దహణం.
1927 "భహిష్కృత్ భారత్" పేరిట మారాఠీ పక్ష పత్రిక ప్రారంభం.
1930  మారాఠీ పక్ష పత్రిక "జనత" ప్రారంభం.
1930 నాగపూర్ లో అఖిల "భారత్ అనగారిన వర్గాల సదస్సూ" నిర్వహణ. 
1930 నవంబర్ నుండి 1931 జనవరి వరకు మొదటి రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొనటం.
1931 ఆగస్ట్ లో మహాత్మా గాంధీ తో మొట్టమొదటి సమావేషం.
1931 సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు రెండవ రౌండ్ టేబుల్ సమావేషం.
1932 సెప్టెంబర్ లో కమ్యునల అవార్డుకు వ్యతిరేకంగా గాంధీ నిరాహార దీక్ష, పూనా ఒడంబడిక.
1932 నవంబర్ నుండి డిసెంబర్ వరకు మూడవ రౌండ్ టేబుల్ సమావేషం.
1935 లో హిందూమతాన్ని ఒదిలిపెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించటం. ఈ నిర్ణయం దేశంలో ప్రకంపనలు సృష్టించింది. 
1935 స్వతంత్ర లేభర్ పార్టీ ఏర్పాటు. 
1937 లో ముంబాయ్ ప్రాదేశిక శాసనసభకు జరిగిన ఎన్నికలలో స్వతంత్ర లేభర్ పార్టీ కి చెప్పుకోదగిన విజయం.
1938 లో వర్తక విదానాల బిల్లును వ్యతిరేకించటం. కార్మిక నాయకునిగా గుర్తింపు.
1942 లో షెడ్యూల్డ్ కులాల సమాక్య పేరిట కొత్త పార్టీ.
1945 జులై లో ప్రజా విధ్యా సంఘం పేరుతో విద్యా సంస్తను నెలకొల్పటం.
1946 లో బెంగాల్ నుండి శాసన సభకు ఎన్నిక కావటం.
1947 లో బాంబే నుండి శాసన సభకు తిరిగి ఎన్నిక కావటం.
1947 ఆగస్ట్ లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయ శాఖా మంత్రిగా నియామకం.
1947 భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అద్యక్షునిగా నియామకం.
1950 భారత రాజ్యాంగం ఆమోదం పొందటం.
1952 లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోవటం.
1952 లో రాజ్య సభకు ఎన్నిక కావటం.
1956 ఫిబ్రవరి లో "ప్రభుద్ద్ భారత్" పేరుతో పత్రికను ప్రారంభించటం. 
1956 అక్టోబర్ లో 5 లక్షల మంది అనుచరులతో బౌద్ద మతంలో చేరటం.
1956 డిసెంబర్ 6న మహాపరి నిర్వాణం.

మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని రెండు దశలుగా విభజించవచ్చు.

1. సామాజిక ఉద్యమం
2. రాజకీయ ఉద్యమం

సామాజిక ఉద్యమం : 

బాబాసాహెబ్ అంబెడ్కర్ కీలక పోరాట ఘట్టాలను నెమరువేసుకుంటే రోమాలు నిక్కపొడుస్తాయి మహాద్ చెరువు మంచి నీళ్ల పోరాటం, కాలరాం దేవాలయ ప్రవేశ ఉద్యమం, బొంబాయి నూలు మిల్లు కార్మికుల పోరాటం, రాజ్యాంగ రచన కాలంలో ఓ వైపు గాంధీ తో మరోవైపు దేశంలో పెత్తందారుల ఒత్తిడి ని ప్రతిఘటించిన తీరు ఇలాంటి ముఖ్యమైన ఘట్టాలు ప్రతి అవమానం పై ప్రతిఘటన చేసిన ఆయన స్ఫూర్తి నేటి తరం నేర్చుకొని అడుగులు వేయాలి.

మహాద్ చెరువు మంచి నీళ్ల పోరాటం: 
ఈ పోరాటం గురించి మనకు చాలా Literature avaialable లో వుంది. ఈ ఉద్యమానికి దారి తీసిన పరిస్తితులు ఏమిటి ? దాన్ని ఎలా organise చేసారు, సవర్ణుల ప్రతిఘటనను ఎలా ఎదుర్కొన్నారు, వేలాది మంది ని ఎలా సమీకరించాగాలిగారు అన్న విషయాలు మనం ఏ పుస్తకం చదివినా మనకు చాలా వరకు తెలుస్తాయి. 

కాని బాబాసాహెబ్ యొక్క వ్యూహం “మహాద్ చెరువు పోరాటాన్ని అంతర్జాతీయ వార్తలుగా ప్రపంచానికి తెలియజేసి నిరాకరించబడిన కనీస మానవ హక్కుల పట్ల సాక్ష్యాలను, మద్దతును కూడగట్టడం”

కాలారాం,నాసిక్ దేవాలయ ప్రవేశాల ఉద్యమం: 

కాలారాం,నాసిక్ దేవాలయ ప్రవేశాల ఉద్యమం కూడా అంటరాని వారికి గల పరిస్తితుల్ని అంతర్జాతీయ ప్రపంచానికి చాటి బ్రిటిష్ వారిచే హక్కులు పొందే అవకాశాన్ని ఎలా సద్వినియోగ పరుచుకున్నాడో మనం రౌండ్ టేబుల్ సమావేశాల్లో చూడవచ్చు.  
సైమన్ కమిషన్ కి పీడిత భారతాన్ని, విముక్తి ప్రణాళికను అర్థం చేయించి,రౌండ్ టేబుల్ సమావేశాలలో పీడిత వర్గాల తరపున గట్టి వాదన వినిపించి అనేక హక్కులను చట్టాలుగా తెచ్చాడు.

పత్రికా సంపాదకత్వం : 

ఒక వైపు ఉద్యమాలు చేస్తూనే పలు పత్రికలు నడిపారు. సామాజిక ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు మీడియానే మాధ్యమంగా ఎంచుకున్నారు. దీని కోసం ప్రాంతీయతకు పెద్దపీట వేస్తూ ఆయన మరాఠీలో తొలి జర్నల్ ''మూక్ నాయక్''ను ప్రారంభించారు. తొలి నాళ్లలో రాజశ్రీ షాహు మహరాజ్ ఈ మ్యాగజైన్‌కు సాయం అందించారు.

బాబాసాహెబ్ గారు 31 జనవరి 1920నాడు ''మూక్‌నాయక్'' జర్నల్ తొలి సంచిక కోసం అంబేడ్కర్ రాసిన తొలి కథనం ప్రారంభ వ్యాఖ్యలు ఇవి. ''ఇక్కడి సామాజిక వ్యవస్థను ఓ సినిమాలా ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈ దేశం అన్యాయాలకు పెట్టనికోటలా కనిపిస్తుంది. కచ్చితంగా అలానే అనిపిస్తుంది…''
(నేటికి జాతీయ స్థాయిలో బహుజనులకు ఒక మీడియా లేకపోవడం ఆలోచించవలసిన అంశం)
కాంగ్రెస్ తరహాలో ఆయనకు ఆర్థిక, సామాజిక సాయం అందలేదు. అయితే, పేదల ఉద్యమంగా ఆయన దీన్ని నడిపించారు. భూమికి లేదా యజమానులకు బానిసలైన వెనుకబడిన బలహీన వర్గాలే ఆయన అనుచరులు.
దీంతో ఆయనకు ఆర్థికంగా ఎలాంటి సాయమూ అందేది కాదు. బయట నుంచి ఎలాంటి మద్దతూ లేకుండానే తన భుజాలపై అంబేడ్కర్ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాల్సి వచ్చేది.

సాంస్కృతిక సామాజిక విప్లవకారుడు: 
బ్రహ్మణ-బౌద్ధ సంఘర్షణే భారత చరిత్ర అని చాటి,హిందూమతానికి వ్యతిరేకంగా ఆరు లక్షలమందిని బౌద్ధ ధర్మంలోకి  నడిపించాడు. (మరింత లోతైన అద్యయనం అవసరం…)  

త్యాగం: 
సమాజం కోసం భార్యను,నలుగురు పిల్లల్ని కోల్పోయి,అనారోగ్యంతో మహా పరినిర్యాణం చెందారు.

No comments:

Post a Comment

The Chamcha Age Video

Poona Pact